- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహేశ్వరం: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ఊహించని షాక్ తగిలింది. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధి తుక్కుగూడ మున్సిపాలిటీలోని ఈ-సిటీ సోలార్ సెల్ 750 డబ్యూ కంపెనీ ప్రారంభానికి వస్తోన్న కేటీఆర్ కాన్వాయ్ను బీజేవైఎం నేతలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హుజురాబాద్ దళితులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరితో పాటు పేదలకు, నిరుద్యోగులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కాన్వాయ్ అడ్డుకున్న వారిలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యాదిష్, రాకేష్, పలువురు నాయకులు ఉన్నారు.
Next Story