- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్కు మంత్రి కేటీఆర్ బుధవారం లేఖ రాశారు. జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ సర్టిఫికేషన్ ల్యాబ్తో పాటు, ప్రభుత్వ మందుల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. జీనోమ్ వ్యాలీ ప్రపంచ వ్యాక్సిన్ తయారీకి రాజధానిగా ఉన్నదని, 60బిలియన్ డోసులను ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్నందునే ప్రధాని నరేంద్ర మోడీతో సహా 85 దేశాలకు చెందిన రాయబారులు జీనోమ్ వ్యాలీలో పర్యటించారని, భారత వ్యాక్సిన్ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్రం వెంటనే ఈ రెండు నిర్ణయాలు తీసుకోవాలని లేఖలో మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Next Story