- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమైతది: కేటీఆర్
<p>దిశ, వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్ లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ లో ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతంమైతదన్నారు. 24 గంటలపాటు నీటి సరఫరా చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కూడా సఫలం కావాలని ఆయన ఆకాంక్షించారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ విషయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. కేబుల్ బ్రిడ్జిని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్ లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ లో ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతంమైతదన్నారు. 24 గంటలపాటు నీటి సరఫరా చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కూడా సఫలం కావాలని ఆయన ఆకాంక్షించారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ విషయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. కేబుల్ బ్రిడ్జిని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని ఆయన తెలిపారు.
Next Story






