- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది. కాలనీల్లోకి వరదనీరు చేరి ఇల్లు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం మంత్రి కేటీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఖైరతాబాద్ బీఎస్ మక్తాకాలనీలో షెల్టర్ హోమ్ను పరిశీలించారు. బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అందరూ కాచిన నీటిని మాత్రమే వాడాలని సూచించారు.
Next Story