- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ శనివారం రివ్యూ నిర్వహించారు.ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం పూర్తయిన విషయం తెలిసిందే. కాగా, ఫిబ్రవరి నెలలో రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.
దాంతో పాటు నాగార్జునసాగర్ ఉపఎన్నిక మీద కూడా కేటీఆర్ సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ పార్టీ తహతహలాడుతోంది. అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ గులాబీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Next Story