- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. దీంతో మంత్రి కేటీఆర్ గురువారం వరద బాధిత ప్రాంతాలైన నల్లకుంట, శ్రీరాంనగర్ బస్తీ, అంబర్పేట్, ప్రేమ్నగర్, పటేట్నగర్ కాలనీలను పరిశీలించారు. భారీ నష్టంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముంపు నివారణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పైప్లైన్లు, డ్రైనేజీ, ప్రతిపాదనలకు జోనల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story