- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి, కిషన్ రెడ్డి సోమవారం పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
పేదల కోసం నిర్మిస్తున్న గృహాలకు కేంద్ర ప్రభుత్వం సాయంగా ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసం వలన దాదాపు 20లక్షల మంది పేదలకు ఇళ్లు లేకుండా పోయాయని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Next Story