- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే సీఎం జగన్ మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. శాసనసభలో కూడా దీనిపై తీర్మానం చేశామన్న విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని అడ్డుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతిపై ఉన్న ప్రేమలో ఒక శాతం కూడా విశాఖపై చంద్రబాబుకు లేదన్నారు.
Next Story