- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సూర్యాపేట: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి థియేటర్ లో సందడి చేశారు. బుధవారం సూర్యాపేట లోని ఈశ్వర్ మూవీ మహల్లో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి తెరకెక్కించిన ‘రైతన్న’ చిత్రాన్ని కార్యకర్తలతో కలిసి వీక్షించారు. రైతన్నల జీవితాలను ఆవిష్కరిస్తూ తీసిన చిత్రం అందరు ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని మంత్రి తెలిపారు. పేదల కష్టాలు, రైతుల బాధలను ఆర్. నారాయణ మూర్తి కళ్లకు కట్టినట్లు చూపించారని మంత్రి కొనియాడారు.
Next Story