- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నల్లగొండ: మూసికి పట్టిన ఏళ్లనాటి శని విరగడయిందని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకుల నిర్లక్ష్యంతోనే మూసి ఆయకట్టు రైతాంగానికి శాపంగా మారిందన్నారు. శనివారం మూసి కుడి, ఎడమ కాలువలకు మంత్రి సాగునీటిని విడుదల చేశారు. సీఎం కేసీఆర్ చొరవతో రూ. 21 కోట్లతో మరమ్మతులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య , డీసీఎంఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ వట్టి జానయ్య యాదవ్, జెడ్పీటీసీ బిక్షం తదితరులు పాల్గొన్నారు.
Next Story