- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నల్లగొండ: దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం పట్ల మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం కాలం నుంచి రామలింగారెడ్డి తనకు మిత్రుడు అని అన్నారు. తెలంగాణ సమాజం నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న రామలింగారెడ్డి.. కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజల అభిమానం చూరగొన్నారని అన్నారు.
Next Story