బోనాలు సమర్పించిన అల్లోల దంపతులు

by  |
బోనాలు సమర్పించిన అల్లోల దంపతులు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. నిర్మల్‌లోని నందిగుండం దుర్గామాతకు బోనాలు సమర్పించారు. అనంతరం స్వర్ణ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేశారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

Next Story

Most Viewed