- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. లేఖలో 18 ప్రశ్నలను ఆయన సందించారు. తన లేఖకు బండి సంజయ్ సమాధానం ఇస్తారని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. నైతిక విలువలు మంటగలిపేలా బీజేపీ పనిచేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణకు కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందని ఆయన తెలిపారు. దూషణలు, వ్యక్తిగత దాడులకు బీజేపీ పాల్పడుతోందని ఆయన అన్నారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.
Next Story