- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రక్షా బందన్ ప్రతీక అని అన్నారు. ఈ మంచి అనుబంధాన్ని, ఆప్యాయతను ఆనందంగా జరుపుకోవాలన్నారు.
కరోనా నేపథ్యంలో స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అన్నారు. ఒకరికొకరు నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష అని మనం ఈ లోకానికి రక్ష అని చాటి చెప్పేవిధంగా సోదర సోదరీమణుల ఆత్మీయ రక్షణతో పాటు మీ అనుబంధాన్ని, మాస్కు ధరించి శానిటైజర్లు ఉపయోగించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.
Next Story