- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, మెదక్: దిశ కథనాలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయుక్తంగా ఉన్నాయని మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేటలోని మంత్రి హరీష్ రావు స్వగృహంలో దిశ మెదక్ బ్యూరో మడూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో దిశ క్యాలెండర్ ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను అధికారులు, పాలకుల దృష్టికి తీసుకురావడంలో దిశ పత్రిక చాలా బాగా పనిచేస్తుందన్నారు. పూర్తి విశ్లేషణతో కూడిన వార్తలను దిశ అందిస్తుందని తెలిపారు. దిశ రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పారూఖ్ హుస్సేన్, జర్నలిస్టు సంఘాం నాయకులు రంగాచారి, ప్రెస్ అకాడమీ సభ్యులు అంజయ్య, సత్యనారాయణ రెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్, సుడా డైరెక్టర్ మచ్చవేణుగోపాల్ రెడ్డి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.