- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వైరస్ సోకి ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మాణ్యం ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవాలని సినీ నటులు, అభిమానులు ఎంతగానో ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి హారీశ్ రావు ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. ‘తన పాటలతో దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరించిన ఒక పురాణ గాయకుడు, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇతర భాషలలో తనదైన ముద్ర వేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.
Next Story