- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేసేలా రైతులను చైతన్యం చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్లో కూరగాయలు, మొక్కజొన్న సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1200 ఎకరాల్లో మొక్కజొన్న పంటల సాగు కోసం రైతులతో ముందస్తుగా ఒప్పందం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజంమీల్ ఖాన్, డీఏఓ శ్రవణ్, హార్టికల్చర్ డీడీ రామలక్ష్మి, అరబిందో, బేయర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Next Story