మిషన్ భగీరథ పనుల పరిశీలన

by  |
మిషన్ భగీరథ పనుల పరిశీలన
X

దిశ, మెదక్: మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. రూరల్ మండలంలోని మజీద్ పల్లి గ్రామం, గజ్వేల్ కోమటి బండ రిజర్వాయర్ నుంచి నర్సాపూర్ నియోజకవర్గానికి తాగునీటి కోసం వేస్తున్న భగీరథ పైపులైన్లను పరిశీలించారు. అనంతరం గజ్వేల్ కోమటి బండపై ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోనర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed