- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,సిద్దిపేట: దీపావళి పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియ జేశారు. చీకటిని పారదోలి వెలుగునిచ్చే ఈ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. ఆ లక్ష్మీ నారాయణుని అనుగ్రహంతో అందరికి శుభం చేకూరాలని , అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Next Story