ఈ దీపావళి వెలుగులు నింపాలి

by  |
ఈ దీపావళి వెలుగులు నింపాలి
X

దిశ,సిద్దిపేట: దీపావళి పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియ జేశారు. చీకటిని పారదోలి వెలుగునిచ్చే ఈ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. ఆ లక్ష్మీ నారాయణుని అనుగ్రహంతో అందరికి శుభం చేకూరాలని , అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.



Next Story

Most Viewed