- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్దిపేటలో రంజాన్ తోఫా పంపిణీ
by Shyam |
<p>దిశ, మెదక్: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పేదలను ఆదుకునేందుకు ముందుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని మంత్రి నివాసంలో శనివారం సాయంత్రం రెండో విడతలో 500 మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలనే రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా అందరి సమస్య అని మనమంతా ఐక్యంగా పోరాడాలని ప్రజలను మంత్రి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు […]</p>

X
దిశ, మెదక్: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పేదలను ఆదుకునేందుకు ముందుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని మంత్రి నివాసంలో శనివారం సాయంత్రం రెండో విడతలో 500 మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలనే రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా అందరి సమస్య అని మనమంతా ఐక్యంగా పోరాడాలని ప్రజలను మంత్రి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు.
Next Story






