- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి తీవ్రంగా ఉందని, వరదలు తగ్గిన తరువాత నష్టంపై సమగ్రంగా సర్వే చేయిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వర్షాలతో శిథిలమైన ఇళ్లు, నీట మునిగిన పంట పొలాల గురించి ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తామని, బాధితులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు.
అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం క్షేత్ర స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నం అయిందని, అధికార యంత్రాంగం నుంచి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నామని మంత్రి వెల్లడించారు. బాధితలందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
Next Story