- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత, ఆస్పత్రుల పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా పీహెచ్సీల్లో ఓపీ సేవల సమయాన్ని మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటలకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఈవెనింగ్ క్లినిక్లు మొదలు పెట్టనున్నట్లు నిర్ణయించారు.
ఇకమీదట సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 7గంటల వరకు బస్తీవాసులకు వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అదే విధంగా అన్ని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత లేకుండా చూడాలని మంత్రి ఈటల సూచించారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున.. సీజనల్ వ్యాధులు నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
Next Story