విచారణకు ఆదేశించాం : ఈటల

by  |
విచారణకు ఆదేశించాం : ఈటల
X

దిశ, వెబ్‌‌డెస్క్: నర్సింగ్ రిక్రూట్‌మెంట్‌లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గరువారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రిక్రూట్‌మెంట్ ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. కొందరు ఔట్‌సోర్సింగ్ వాళ్లు సర్టిఫికెట్టు తీసుకున్నట్టు తెలుస్తోందని వెల్లడించారు. అంతేగాకుండా నర్సింగ్ నియామకాలపై విచారణకు ఆదేశించామని తెలిపారు.



Next Story

Most Viewed