- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: కరోనా నియంత్రణకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన వ్యాపారి చిదిరాల గీతానవీన్ తనవంతు సాయంగా రూ.లక్ష విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు విరాళం డబ్బులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు బుధవారం అందజేశారు. అనంతరం నిరుపేదలకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల లోగోను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
Tags: Minister Errabelli, trader, donates, 1 lakh, mahabubabad, warangal
Next Story