- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్ రూరల్: జిల్లా ప్రజలకు కరోనా వైరస్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అవగాహన కల్పించారు. సోమవారం పర్వతగిరిలో పర్యటించిన ఆయన వైరస్ నివారణకు సామాజిక, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా స్వయంగా ముగ్గుతో డబ్బాలు గీశారు. మంచినీటి ప్లాంట్ దగ్గర గుంపులుగా ఉన్న ప్రజలను అలా ఉండకూడదని వివరించి, ఆయన గీసిన డబ్బాల్లో వాళ్లను నిలబెట్టి కరోనా సమస్య తీరేవరకు ప్రజలంతా ఇలా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు.
Tags: corona, virus, errabelli, awareness, parvathagiri, social distance
Next Story