‘కరోనా’పై ఎర్రబెల్లి అవగాహన

by  |
‘కరోనా’పై ఎర్రబెల్లి అవగాహన
X

దిశ, వరంగల్ రూరల్: జిల్లా ప్రజలకు కరోనా వైరస్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అవగాహన కల్పించారు. సోమవారం పర్వతగిరిలో పర్యటించిన ఆయన వైరస్‌ నివారణకు సామాజిక‌, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా స్వ‌యంగా ముగ్గుతో డబ్బాలు గీశారు. మంచినీటి ప్లాంట్ ద‌గ్గ‌ర గుంపులుగా ఉన్న ప్ర‌జ‌ల‌ను అలా ఉండ‌కూడ‌ద‌ని వివ‌రించి, ఆయన గీసిన డబ్బాల్లో వాళ్లను నిల‌బెట్టి క‌రోనా స‌మ‌స్య తీరేవరకు ప్రజలంతా ఇలా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు.

Tags: corona, virus, errabelli, awareness, parvathagiri, social distance

Next Story

Most Viewed