- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ప్రజా ప్రతినిధులకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ లేఖ రాశారు. సర్పంచ్ మొదలు మంత్రుల వరకు పలువురికి ఆయన మంగళవారం లేఖ రాశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ లేఖ ఆయన రాశారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. వైద్యారోగ్య శాఖ సిబ్బందికి సహాయ, సహకారాలు అందించాలని లేఖలో కోరారు.
Next Story