- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: కొందరు నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోమని హెచ్చరించారు. బీసీలకు అన్నిరంగాల్లో సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ది మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశానికి దిక్సూచిల ఉండాలని కేసీఆర్ తనను ఆర్థిక మంత్రిని చేశారని వెల్లడించారు. యూపీ,కర్ణాటకల్లో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు.
Next Story