- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (HUJ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు బియ్యం, నూనె, పప్పులు, చక్కెర ఇతరత్రా సరుకులను అందజేశారు. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసి, చేయూతనందించడం పట్ల హెచ్యూజే అధ్యక్షుడు చంద్రశేఖర్ జర్నలిస్టుల తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags: corona effect, HUJ, chandrashekhar, talasani, rice distribution
Next Story