- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: రాజస్థాన్లో బర్డ్ ఫ్లూ ఆందోళనల మధ్య అధికారులతో ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లాల్ చంద్ కటారియా ఆదివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ…ఇది చాలా సీరియస్ విషయమని తెలిపారు. అందు వల్ల అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులతో కూడా కాంటాక్ట్ లో ఉన్నామని వెల్లడించారు.
Next Story