అధికారులతో మంత్రి అత్యవసర సమావేశం

by  |
అధికారులతో మంత్రి అత్యవసర సమావేశం
X

దిశ,వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లో బర్డ్ ఫ్లూ ఆందోళనల మధ్య అధికారులతో ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లాల్ చంద్ కటారియా ఆదివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ…ఇది చాలా సీరియస్ విషయమని తెలిపారు. అందు వల్ల అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులతో కూడా కాంటాక్ట్ లో ఉన్నామని వెల్లడించారు.

Next Story

Most Viewed