- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ.. ప్రజల అవసరాలను గుర్తించలేకపోయింది !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, విశాఖపట్న: గత టీడీపీ ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించలేకపోయిందని, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ఆదుకోలేక పోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి మాట్లాడుతూ… ఇచ్చిన వాగ్దానాలను నూటికి నూరుశాతం నెరవేర్చిన ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి లక్షా 40వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైసీపీ సర్కార్దేనని పేర్కొన్నారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు.</p>

X
దిశ, విశాఖపట్న: గత టీడీపీ ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించలేకపోయిందని, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ఆదుకోలేక పోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి మాట్లాడుతూ… ఇచ్చిన వాగ్దానాలను నూటికి నూరుశాతం నెరవేర్చిన ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి లక్షా 40వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైసీపీ సర్కార్దేనని పేర్కొన్నారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
Next Story






