- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నోటా అన్నీ అబద్ధాలే అని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపణ చేశారు. ఐదేళ్లలో పేదవారికి ఒక్క ఇళ్లు అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు.
Next Story