- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి బొత్స అన్నారు. అమరావతి కూడా ఏపీలో అంతర్భాగమేనన్నారు. ‘‘ అమరావతిలో పెండింగ్ పనులపై దృష్టి పెట్టాం. ప్రభుత్వం అమరావతికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. రాజధాని విషయంలో చంద్రబాబుకు స్వప్రయోజనాలే ముఖ్యం. విశాఖలో సీఎం కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు.’’ అని బొత్స స్పష్టం చేశారు.
Next Story