- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: 30ఏళ్ల పాటు రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, విద్యుత్ మీటర్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మీటర్ల విషయంలో చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అసలు ఉచిత విద్యుత్పై మాట్లాడే అర్హత ఆయనకు లేదని విమర్శించారు. సీఎం జగన్ రైతు పక్షపాతి అని.. 89శాతం రైతులకు పగటిపూట 9గంటల విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
Next Story