- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ ప్రతిపక్షాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్లోటింగ్ క్యాసినోలు ఏర్పాటు చేస్తున్నారని వస్తున్న ప్రచారాలపై మంగళవారం ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అవన్నీ అవాస్తవాలని, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తరహా కార్యకలాపాలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించదు అని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి కోసం నిరంతరం తీవ్రంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు.
Next Story