- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ తన క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. సినిమా టికెట్ ధరలపై పవన్ కల్యాణ్తోపాటు ఇతరులు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. వకీల్సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు అయిన ఖర్చెంత? పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత? అని ప్రశ్నించారు. పవన్ రూ.50 కోట్లు కాకుండా రూ.10 కోట్లు తీసుకుంటే ఈ టికెట్ ధరలతో నష్టమే ఉండదకదా అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.
Next Story