- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఖమ్మం: కేసీఆర్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా వ్యవహరిస్తోందని మంత్రి అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం యాతలకుంట్ల, రేగళ్లపాడు, బుగ్గపాడు గ్రామాల్లో జరుగుతున్న చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్న ఉపాధి హామీ కూలీలకు శనివారం మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ కూరగాయలు, బత్తాయి కాయలు, మాస్కులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వీరితోపాటు కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహలత కూడా పాల్గొన్నారు.
Next Story