- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్ కుమార్ తన పుట్టినరోజును పురస్కరించుకుని ఆదివారం మమత ఆస్పత్రిలో రక్తదానం చేశారు. అనంతరం మమత వైద్య కళాశాల సిబ్బంది ఏర్పాటు చేసిన కరోనా ఆకార కేక్ను కట్ చేశారు. ఈ వైరస్ వ్యాప్తి తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఉదయం ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. అజయ్ కుమార్కు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆరోగ్యం, శాంతి, సుఖ సంతోషాలతో ఉంటూ ఎక్కవ కాలం ప్రజా జీవితంలో గడపాలని కోరుకుంటున్నా అన్న’’ అని ట్వీట్ చేశారు.
Tags: minister ajay kumar, birth day, ktr tweet
Next Story