- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మైనింగ్ లీజుల కేటాయింపులను ఇకపై హైపవర్ కమిటీ ద్వారానే జరపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఆ ఆక్షన్ ద్వారా మైనింగ్ లీజులను హై పవర్ కమిటీ ద్వారా ఖరారు చేసేలా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఏపీ భూగర్బ గనుల శాఖ ఉన్నతాధికారి కన్వీనర్గా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆర్థిక, పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శులు, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉండనున్నారు.
Next Story