- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని ఎంఐఎం వ్యతిరేకించింది. పీవీకి భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కానీ, ఎంఐఎం మాత్రం పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలనే తీర్మానానికి వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏకగ్రీవ తీర్మానం చేయలేకపోయారు.
Next Story