- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయ్యింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుని నగరంపై మరోసారి గులాబీ జెండా ఎగరేసింది. టీఆర్ఎస్ రాజ్యసభపక్ష నేత కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్గా, తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్ఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిప్యూటీ మేయర్ పదవి ఆఫర్ చేసిన టీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. అంతేగాకుండా మేయర్, డిప్యూటీ మేయర్గా ఎన్నికైన విజయలక్ష్మి, శ్రీలతకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story