- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: రాష్ట్రంలో ఈసారి కోటి మెట్రిక్ టన్నుల మేర ధాన్యం దిగుబడి అయ్యే అవకాశాలు ఉన్నాయని ర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ ఈసారి ధాన్యం దిగుబడి చాలా పెరగనుందని అంచనా వేస్తున్నామని గత సీజన్ కంటే ఈసారి రెట్టింపు దిగుబడి రానుందన్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నాన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా అమలు పర్చాలని శానిటైజేషన్, మాస్కులు కూడా రైతులు ధరించాలని మంత్రి కోరారు.
tags;Crop purchase center,1 crore metric tons Grains,Minister kamalakar rao
Next Story