నేల కూలిన మిగ్-21.. ఫైలట్ సేఫ్

by  |
నేల కూలిన మిగ్-21.. ఫైలట్ సేఫ్
X

దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ వాయుసేనకు చెందిన మిగ్-21 విమానాలు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవలే అరేబియా సముద్రంలో నిర్వహించిన డ్రిల్‌లో సాంకేతిక లోపంతో మిగ్ విమానం కూలిపోగా.. ఈ ప్రమాదంలో ఒక పైలట్ ప్రాణాలతో బయటపడగా మరొకరు మరణించిన విషయం తెలిసిందే.

తాజాగా రాజస్థాన్ లోని సూరత్ గఢ్‌లో మరో మిగ్-21 ఫైటర్ జెట్ కూలిపోయింది. ల్యాండింగ్ సమయంలో సాంతేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగిందని వాయుసేన అధికారులు వెల్లడించారు. కాగా, పైలట్ ప్యారాచూట్ సాయంతో క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed