- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గుండాల : యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని తుర్కల షాపురం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగలు వరుసగా దొంగతనాలకు పాల్పడ్డారు. ఎవరూ లేని ఇళ్లనే టార్గెట్ చేసుకొని పక్కాగా రెక్కీ నిర్వహించి దొంగతనాలు చేశారు. వెల్మినేటి సొంపుల్లయ్య, వృద్ధ మహిళ సురిగల నరసమ్మ, పంజాల సుదర్శన్ ఇల్లలో చోరీకి పాల్పడ్డారు.
ఈ సందర్భంగా ఘటన స్థలాన్ని గుండాల ఎస్ఐ డి. సందీప్ కుమార్ క్లూస్ టీం ఆధ్వర్యంలో పరిశీలించారు. ప్రజలు భయబ్రాంతులకు గురి కావద్దని ఈ వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠా వెంటనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో అనుమానితులు ఎవరైనా ఉంటే సమాచారం అందించాలని ఆయన కోరారు.
- Tags
- midnight
Next Story