మెట్రో ప్రాజెక్టులో కీలక ఘట్టం…

by  |
మెట్రో ప్రాజెక్టులో కీలక ఘట్టం…
X

తెలంగాణ మెట్రో ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం నమోదైంది. జేబీఎస్ టూ ఎంజీబీఎస్ మధ్య మెట్రో రైలు మార్గాన్ని జేబీఎస్ పరేడ్ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌ను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ రూట్‌లో మొత్తం తొమ్మిది స్టేషన్లను, 11కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. దీంతో జేజీఎస్ నుంచి ఎంజీబీఎస్‌కు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణం సులభతరం అయ్యింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, మంత్రులు కేటీఆర్, మహామూద్ అలీ, తలసాని, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, శాసన సభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed