- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : అన్లాక్ 4.0లో భాగంగా హైదరాబాద్లో మెట్రో రైలు సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. తొలిదశలో మియాపుర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో మెట్రో కూతపెట్టగా.. మంగళవారం నుంచి నాగోల్ – రాయదుర్గం మార్గంలో నడవనున్నాయి. బుధవారం నుంచి జేబీఎస్- ఎంజీబీఎస్ మార్గంలో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
అయితే, ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు ఉదయం 7నుంచి మధ్యాహ్నం 12వరకు, సాయంత్రం 4 నుంచి 7గంటల వరకు మెట్రో రైళ్లు నడవనుండగా.. ఎల్లుండి నుంచి ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు మెట్రోరైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
Next Story