- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో:
నగరంలోని ఓల్డ్ సిటీకి త్వరలోనే మెట్రో రైల్ వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకూ పెండింగ్ లో ఉన్న మెట్రో రైల్ మార్గం కోసం అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. తాను ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో చర్చించానని, స్థానిక ఎంఐఎం నాయకులు కూడా మెట్రో మార్గంపై చర్చించి అంగీకరించారన్నారు.
tags: metro soon to old city, cm kcr, ts assembly,discuss mim leaders
Next Story