- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న మెప్మా ఆర్.పి(రిసోర్స్ పర్సన్స్)లు కరోనాలో విధులు నిర్వహించమని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 11 నెలల నుంచి వేతనాలు రాక పోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ లేకుండా వార్డులలో తిరగడం కష్టంగా ఉందన్నారు. ఈ కారణంగానే మరో నెల రోజుల వరకు విధులు నిర్వహించమని స్పష్టం చేశారు. ఇప్పటికే వేతనాలు లేక కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా మారిందని.. కరోనా సోకితే తమ పరిస్థితి ఎంటని ప్రశ్నించారు.
Next Story