- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వం వైద్యులను వేధింపులకు గురిచేస్తోందని టీడీపీ నేత చిన్నరాజప్ప ఆరోపించారు. డాక్టర్ రమేశ్ కుమార్ ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డు ప్రకటించడం ముమ్మాటికీ కక్షసాధింపేనని ఆయన మండిపడ్డారు. కరోనాపై పోరాడుతున్న డాక్టర్లను వేధించడం తగదన్నారు. వైద్యులను సర్కార్ తీవ్రవాదులుగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ రాంకీ ఫార్మా కంపెనీ, నంద్యాలలోని ఎప్పీవై ఆగ్రో కంపెనీలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కానీ, రమేశ్ ఆసుపత్రి ఘటనపై మాత్రం అత్యుత్సాహం చూపుతోందని చిన్నరాజప్ప మండిపడ్డారు.
Next Story