- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీభవన్లో శనివారం వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎల్లుండి నిర్వహించే భారత్ బంద్, రాష్ట్రంలో నిర్వహించిన దళిత దండోరా సభలపై చర్చించేందుకు ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు సమావేశమయ్యారు. ఇప్పటి వరకు నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జీలతో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు, ఈ నెల 27న నిర్వహించే బంద్పై సమీక్షించారు. ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్ ఈ మీటింగ్లో పాల్గొన్నారు.
Next Story