ఆయుష్ మందు పంపిణీ

by  |
ఆయుష్ మందు పంపిణీ
X

ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రస్తుతం హైదరాబాద్‌కూ పాకడంతో రాష్ర్టప్రభుత్వం పలు రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే బడ్జెట్‌లో కరోనా నివారణా చర్యలకు రూ.100కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ ఎప్పటికప్పుడు రాష్ర్ట ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. గురువారం కరోనా వైరస్ సోకకుండా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయుష్ మందు పంపిణీ చేశారు.

Tags: corona virus, minister etela rajender, 100 crores, Ayush drug

Next Story

Most Viewed