- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రస్తుతం హైదరాబాద్కూ పాకడంతో రాష్ర్టప్రభుత్వం పలు రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే బడ్జెట్లో కరోనా నివారణా చర్యలకు రూ.100కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ ఎప్పటికప్పుడు రాష్ర్ట ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. గురువారం కరోనా వైరస్ సోకకుండా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయుష్ మందు పంపిణీ చేశారు.
Tags: corona virus, minister etela rajender, 100 crores, Ayush drug
Next Story